Saturday, May 22, 2010

వెంకన్నకు వేడుకోలు




తెలవారదేమో స్వామీ ,



స్వామివారిని డైరెక్ట్ గా అడుగుతే పనవ్వదు . అమ్మవారి రికమండేషన్ కావాలిసిందే !



శేషశైలావాస శ్రీ వెంకటేశా



నమో వెంకటేశా నమో తిరుమలేశా





తిరుమల లో , ప్రతి సంవత్సరము , మూడు రోజుల పాటు నిర్వహించే , పద్మావతి పరిణయం , వైభవం గా శనివారము , మే 21 న మొదలైంది . అనుకోకుండా అదే రోజున నేను వెంకన్నను వేడుకోవటము , అమ్మవారి కృపే .

2 comments:

అశోక్ పాపాయి said...

superga vunnai maari enni rojulake mee new post???

మాలా కుమార్ said...

అశోక్ ,
థాంక్స్ అండి . ఈ మద్య సాహితి లో అతివల బ్లాగ్స్ గురించి రాయటము లో బిజీ గావుండి ఇటువైపు రాలేదు . థాంక్ యు .